భరతుడు భరద్వాజ మహా మునిని కలుసుకొనుట

భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని, వసిష్ఠాదుల సలహాతో భరద్వాజ మహర్షిని చూడ బయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉందనగానే సైన్యమంతా ఆగి పోయింది. భరతుడు తన ఆయుధాలూ, ఆభరణాలూ తీసివేసి, పట్టుబట్టలు కట్టుకుని, వసిష్ఠుణ్ణి,

Continue reading »

గంగా నది వద్ద గుహుడు భరతుణ్ణి కలుసుకొనుట

మహా సముద్రంలాటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడియటం గుహుడు గమనించాడు. రథంయొక్క టెక్కెం గమనించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు. అతను తన ఆప్తులను చేరబిలిచి, “భరతుడు

Continue reading »

భరతుడు రాముని కోరకు అరణ్యానికి వెళ్ళుట

భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి. అరణ్యం మధ్యగా చెట్లు నరికి, భూమి చదును చేసి దారులు వేశారు. సదులపై వంతెనలు కట్టారు. దారిలో అడ్డు వచ్చిన గోతులూ, చెరువులూ పూడ్చారు. దారి పొడుగునా

Continue reading »

భరతుడు అయోద్యకు వచ్చుట

భరతుడు పెద్ద వాళ్ళ అనుమతి తీసుకుని అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి పెద్ద బలగంతో సహా బయలుదేరాడు మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి భరత శత్రుఘ్నులు రథంలో ముందుగా

Continue reading »

పుత్రశోకంతో దశరధుడు మరణించుట

రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి, తన చావు కొన్ని ఘడియలలో ఉన్న దనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక

Continue reading »

సుమంతుడు అయోద్యకు తిరిగి వెళ్ళుట

అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళి పోయారు. రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు

Continue reading »

సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వతానికి వెళ్ళుట

సీతా రామ లక్ష్మణులు యమునా సంగమమైన ప్రయాగ కేసి . నడిచారు. అక్కడ భరద్వాజ ముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్త మయమయింది. రాముడు భరద్వాజుడీ తో క్లుప్తంగా తన కథ

Continue reading »

గుహుడు సీతారామ లక్ష్మణులకు ఆతిద్యం ఇచ్చుట

గంగా నది సమీపాన శృంగిబేర పురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి, గుర్రాలను విప్పి, వాటికి మేత పెట్టాడు. సీతా రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు.

Continue reading »

సీతారామ లక్ష్మణులు అడవికి ప్రయాణం అవ్వుట

రాముడు తల్లి దండ్రులకు ప్రదక్షిణ సమస్కారం చేసి, తల్లితో, “అమ్మా దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్ను మూసి తెరిచేసరికి గడిచిపోతాయి,” అన్నాడు. లక్ష్మణుడు కూడా తల్లి దండ్రులకు మొక్క

Continue reading »

సీతారామ లక్ష్మణులు దశరదుని వద్దకు వెళ్లుట

దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. సీతా రామలక్ష్మణులు వీధుల వెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచిచూసే పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు.

Continue reading »
1 39 40 41 42 43