దశరధుడు శ్రీరాముని పట్టాభిషేకానికి నిర్ణయించుట

భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకు పోయాడు. శత్రుఘ్నుడు వెంటలేనిదే ఎన్ని భోగాలూ ఉన్న తనకు రుచించవు గనక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటూ

Continue reading »

మంథర కైకేయిని రెచ్చగొట్టుట

రాముడు ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తి చేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మణులు వచ్చి పుణ్యాహవాచనం చేశారు, మంగళ వాయిద్యాలతో అయోధ్య యావత్తు మారుమోగిపోయింది. తెల్లవారుతూనే మళ్లీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు. ఇళ్ల ముందు నీళ్లు

Continue reading »

కైకేయి దశరధుడిని రెండు వరాలు కోరుట

దశరధుడు రామ పట్టాభిషేక యత్నాలకాజ్ఞ ఇచ్చి ఈ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో, కైకేయి శయన గృహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవడం చూసి ఆశ్చర్యపడి, “కైకేయి ఎక్కడ ఉన్నావు” అని

Continue reading »

దశరధుడు రాముడిని అరణ్యానికి పంపుట

రథం దశరధుడి నగరు ప్రవేశించి మూడు ప్రాకారాలు దాటి నిలిచిపోయింది.తన వెంట వచ్చిన బలగము ప్రజలు అక్కడ నిలిచిపోగా, రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశించాడు. ఒక అందమైన

Continue reading »

లక్ష్మణుడు మరియు సీత రాముని వెంట అడవికి వెల్లుటకు సిద్దపడుట

రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తలవంచి కన్నీరు కార్చుతూ, వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా

Continue reading »

సీతారామ లక్ష్మణులు దశరదుని వద్దకు వెళ్లుట

దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. సీతా రామలక్ష్మణులు వీధుల వెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచిచూసే పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు.

Continue reading »

సీతారామ లక్ష్మణులు అడవికి ప్రయాణం అవ్వుట

రాముడు తల్లి దండ్రులకు ప్రదక్షిణ సమస్కారం చేసి, తల్లితో, “అమ్మా దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్ను మూసి తెరిచేసరికి గడిచిపోతాయి,” అన్నాడు. లక్ష్మణుడు కూడా తల్లి దండ్రులకు మొక్క

Continue reading »

గుహుడు సీతారామ లక్ష్మణులకు ఆతిద్యం ఇచ్చుట

గంగా నది సమీపాన శృంగిబేర పురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి, గుర్రాలను విప్పి, వాటికి మేత పెట్టాడు. సీతా రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు.

Continue reading »

సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వతానికి వెళ్ళుట

సీతా రామ లక్ష్మణులు యమునా సంగమమైన ప్రయాగ కేసి . నడిచారు. అక్కడ భరద్వాజ ముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్త మయమయింది. రాముడు భరద్వాజుడీ తో క్లుప్తంగా తన కథ

Continue reading »

సుమంతుడు అయోద్యకు తిరిగి వెళ్ళుట

అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళి పోయారు. రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు

Continue reading »
1 2