పుత్రశోకంతో దశరధుడు మరణించుట

రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి, తన చావు కొన్ని ఘడియలలో ఉన్న దనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక

Continue reading »

భరతుడు అయోద్యకు వచ్చుట

భరతుడు పెద్ద వాళ్ళ అనుమతి తీసుకుని అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి పెద్ద బలగంతో సహా బయలుదేరాడు మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి భరత శత్రుఘ్నులు రథంలో ముందుగా

Continue reading »

భరతుడు రాముని కోరకు అరణ్యానికి వెళ్ళుట

భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి. అరణ్యం మధ్యగా చెట్లు నరికి, భూమి చదును చేసి దారులు వేశారు. సదులపై వంతెనలు కట్టారు. దారిలో అడ్డు వచ్చిన గోతులూ, చెరువులూ పూడ్చారు. దారి పొడుగునా

Continue reading »

గంగా నది వద్ద గుహుడు భరతుణ్ణి కలుసుకొనుట

మహా సముద్రంలాటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడియటం గుహుడు గమనించాడు. రథంయొక్క టెక్కెం గమనించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు. అతను తన ఆప్తులను చేరబిలిచి, “భరతుడు

Continue reading »

భరతుడు భరద్వాజ మహా మునిని కలుసుకొనుట

భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని, వసిష్ఠాదుల సలహాతో భరద్వాజ మహర్షిని చూడ బయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉందనగానే సైన్యమంతా ఆగి పోయింది. భరతుడు తన ఆయుధాలూ, ఆభరణాలూ తీసివేసి, పట్టుబట్టలు కట్టుకుని, వసిష్ఠుణ్ణి,

Continue reading »

భరతుడు రాముడిని అయోద్యకు రమ్మని ప్రాదేయపడుట

రాముడూ వసిష్ఠుడూ దగ్గిరగా కూచు న్నారు. రాముడికి మరొక పక్కగా భరతుడూ, మంత్రులూ, పురప్రముఖులూ కూచున్నారు. భరతుడు తాను వచ్చినపని బయటపెట్టే సమయం వచ్చింది, ఏమంటాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు. రాముడే విషయం

Continue reading »

భరతుడు చిత్రకూట పర్వతానికి వెళ్ళుట

భరతుడు భరద్వాజముని వద్ద ‘యధోచితంగా సెలవు తీసుకుని తన బల గంతో చిత్రకూటానికి బయలుదేరాడు. వారు చివరకు మందాకినీ నదినీ, దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్నీ చేరవచ్చారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదీ జాడ

Continue reading »

సీతారామ లక్ష్మణులు అత్రిమహా ముని ఆశ్రమానికి వెల్లుట

భరతుడు వెళ్ళినాక రాముడు కొంతకాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయం తెలిసివచ్చింది. అ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడువారంతా తమ

Continue reading »
1 2