
సీతారామ లక్ష్మణులు అత్రిమహా ముని ఆశ్రమానికి వెల్లుట
భరతుడు వెళ్ళినాక రాముడు కొంతకాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయం తెలిసివచ్చింది. అ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడువారంతా తమ
Continue reading »