దశరధుడు శ్రీరాముని పట్టాభిషేకానికి నిర్ణయించుట
భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకు పోయాడు. శత్రుఘ్నుడు వెంటలేనిదే ఎన్ని భోగాలూ ఉన్న తనకు రుచించవు గనక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటూ
Continue reading »was a classic Indian monthly magazine for children
భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకు పోయాడు. శత్రుఘ్నుడు వెంటలేనిదే ఎన్ని భోగాలూ ఉన్న తనకు రుచించవు గనక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటూ
Continue reading »
రాముడు ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తి చేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మణులు వచ్చి పుణ్యాహవాచనం చేశారు, మంగళ వాయిద్యాలతో అయోధ్య యావత్తు మారుమోగిపోయింది. తెల్లవారుతూనే మళ్లీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు. ఇళ్ల ముందు నీళ్లు
Continue reading »
దశరధుడు రామ పట్టాభిషేక యత్నాలకాజ్ఞ ఇచ్చి ఈ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో, కైకేయి శయన గృహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవడం చూసి ఆశ్చర్యపడి, “కైకేయి ఎక్కడ ఉన్నావు” అని
Continue reading »
రథం దశరధుడి నగరు ప్రవేశించి మూడు ప్రాకారాలు దాటి నిలిచిపోయింది.తన వెంట వచ్చిన బలగము ప్రజలు అక్కడ నిలిచిపోగా, రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశించాడు. ఒక అందమైన
Continue reading »
రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తలవంచి కన్నీరు కార్చుతూ, వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా
Continue reading »
దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. సీతా రామలక్ష్మణులు వీధుల వెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచిచూసే పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు.
Continue reading »
రాముడు తల్లి దండ్రులకు ప్రదక్షిణ సమస్కారం చేసి, తల్లితో, “అమ్మా దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్ను మూసి తెరిచేసరికి గడిచిపోతాయి,” అన్నాడు. లక్ష్మణుడు కూడా తల్లి దండ్రులకు మొక్క
Continue reading »
గంగా నది సమీపాన శృంగిబేర పురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి, గుర్రాలను విప్పి, వాటికి మేత పెట్టాడు. సీతా రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు.
Continue reading »
సీతా రామ లక్ష్మణులు యమునా సంగమమైన ప్రయాగ కేసి . నడిచారు. అక్కడ భరద్వాజ ముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్త మయమయింది. రాముడు భరద్వాజుడీ తో క్లుప్తంగా తన కథ
Continue reading »
అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళి పోయారు. రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు
Continue reading »