శత్రుఘ్నుడు లవణుడిని సంహరించుట

మర్నాడు తెల్లవారుతూనే లవణుడు ఆహారం సంపాదించటానికై మధుపురం దాటి బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు యమునా నదిని దాటి మధుపుర ద్వారం వద్ద నిలబడ్డాడు. మధ్యాన్నం రెండు జాములయే సరికి లవణుడు తాను

Continue reading »

రాముడు ఆశ్వమేధయాగం చేయుటకు సంకల్పించుట

రాముడు శంబూకుణ్ణి చంపి, అయోధ్యకు తిరిగి వస్తూనే, ద్వారపాలకుడితో భరత లక్ష్మణులను తన వద్దకు పంపమని చెప్పాడు. వారు త్వరలోనే రాముడి వద్దకు వచ్చారు. వారితో రాముడు,” తమ్ములూ, అన్ని పాపాలను పోగొట్టే రాజసూయం

Continue reading »

రాముడు ఆశ్వమేధయాగం చేయుట

రాముడు చేసిన అద్భుతమైన యజ్ఞానికి వాల్మీకి తన శిష్యులతో కూడా వచ్చి, ఋషి వాటికలో తన కోసం ప్రత్యేకించిన పర్ణశాలలో బస చేశాడు. తాను రచించిన రామాయణాన్ని ఎక్కడపడితే అక్కడ గానం చెయ్యటానికి తన

Continue reading »
1 2